News

ఉత్తరాంధ్ర ఫేమస్ బసవన్న గరిడీ ఉత్సవం.. ఈ ఉత్సవంలో నిప్పుల్లో ఫీట్లు.. పులి వేషాలతో దిగేవారు.. పులి వేషాలతో ఆడేవారు.. డప్పులు ...
తెలంగాణలో ఘోరం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జనగాం జిల్లాలోని పిట్టలోనిగూడెం ...
రైతులకు అందించాల్సిన రాయితీ యూరియాను కొంతమంది అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 68 క్వింటాళ్ల యూరియాను మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Soft Poori Tips: బ్రేక్‌ఫాస్ట్‌లో పూరీ తినడమంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి? మనం చేసుకునే పూరీ ఉదయం టిఫిన్‌గా, సాయంత్రం స్నాక్‌గా, పండుగలప్పుడు, పెళ్లిళ్లప్పుడు చాలామందికి ఇష్టమైన వంటకం ఇది.
Panchangam Today: నేడు 09 జులై 2025 బుధవారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు, ఆషాడ ...
వేములవాడ పట్టణంలో SRR హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. లివర్, గుండె ఆరోగ్య పనితీరును ...
ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్నిరోజులుగా విదేశీలో పర్యటన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు దేశాలకు వెళ్తున్నారు. ఇవాళ పర్యటనలో భాగంగా నమీబియాకు చేరుకున్నారు. అక్కడ ఆఫ్రికన్ డ్రమ్స్ వాయించి సందడి చేశా ...
జిల్లాలోని అడవుల్లో ప్రకృతి సిద్దంగా ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు విరివిగా లభిస్తాయి. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న వీటిని కొందరు అటవీ ప్రాంతం నుండి సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తూ ఉపాధిని కూడా పొందుతున్నా ...
జిల్లాలోని నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొనబోతున్నాయి. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.
పిడికిలి బిగించే విధానం ద్వారా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. పిడికిలిపై బొటనవేలు ఉంచేవారు నాయకులు, వేళ్లపై ఉంచేవారు సృజనాత్మకులు, లోపల ఉంచేవారు అంతర్ముఖులు.
తుని మహిళా జూనియర్ కళాశాల 800కి పైగా విద్యార్థులతో, 18 తరగతి గదులు, 6 ల్యాబ్స్, డిజిటల్ బోధనతో నాణ్యమైన విద్య అందిస్తోంది.