News
మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి మురుము చేతుల మీదుగా అందుకున్నారు. 2023 అక్టోబర్ 26న ...
విశాఖపట్నం జిల్లాలో మే 26న శ్రీ గౌరీ డిగ్రీ, పీజీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 12 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్న ...
Panchangam Today: ఈ రోజు మే 24వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం తర్వాత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేస్తూ, జూన్ నుంచి "తల్లికి వందనం", ఆగస్టు నుంచి ...
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ బహిరంగ సభలో ప్రజలతో మమేకమయ్యారు. నిమ్జ్ అభివృద్ధి, భూసేకరణ, రుణమాఫీ, ...
జర్మనీలోని హామ్బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఘోరం జరిగింది. ఫ్లాట్ ఫారంపై వేచిఉన్న ప్రయాణికులపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది ...
కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ దేవుడే కానీ ఆయన్ను చుట్టుముట్టినవాళ్లు దయ్యాలు" అంటూ ఆమె పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లోని లోపాలను బ ...
ఏలూరు జిల్లా పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుల సేవలను పునఃప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, సభ్యుల పేర్ల చేర్పు, ...
2025లో నైరుతి రుతుపవనాలు మే 25-26న కేరళను, జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ను తాకనుంది, గత ఏడాదితో పోలిస్తే మూడు రోజులు ...
Pakistan Flights Banned in India: భారత ప్రభుత్వం పాకిస్తాన్ విమానయాన సంస్థలపై నిషేధాన్ని జూన్ 23 వరకు పొడిగించింది. పహల్గామ్ ...
హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంధ్య థియేటర్ ఘటన ఇప్పుడు మళ్ళీ వార్తలలోకెక్కింది. అల్లు అర్జున్ పుష్పా సినిమా స్పెషల్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results